దేశమంతా లాక్ డౌన్ పెట్టాల్సిందే

ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను పెట్టాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ కోరారు. నిపుణులు కూడా లాక్ డౌన్ [more]

Update: 2021-05-12 00:54 GMT

ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను పెట్టాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ కోరారు. నిపుణులు కూడా లాక్ డౌన్ వల్లనే కరోనా చైైన్ ను బ్రేక్ చేయవచ్చని చెబుతున్నారన్నారు. రాజస్థాన్ రాష్ట్రంలో పదిహేను రోజుల పాటు కఠిన లాక్ డౌన్ విధించామని అశోక్ గెహ్లాత్ చెప్పారు. లాక్ డౌన్ సమయంలో ఆంక్షలు ఉల్లఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని అశోక్ గెహ్లాత్ హెచ్చరించారు. ప్రజల ప్రాణాలను కాపాడుకోవడం కోసమే లాక్ డౌన్ ను విధించినట్లు అశోక్ గెహ్లాత్ గుర్తు చేశారు.

Tags:    

Similar News