ఏపీలో అక్కడ వారం రోజులు లాక్ డౌన్

ఏపీలో కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో లాక్ డౌన్ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలంలో అధికారులు లాక్ డౌన్ విధించారు. లాక్ డౌన్ [more]

Update: 2021-04-02 00:42 GMT

ఏపీలో కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో లాక్ డౌన్ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలంలో అధికారులు లాక్ డౌన్ విధించారు. లాక్ డౌన్ వారం రోజుల పాటు అమలులో ఉంటుందని అధికారులు తెలిపారు. కేసులు ఎక్కువగా పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఉదయం 7గంటల నుంచి 11గంటల వరకూ నిత్యావసరాల వస్తువల కొనుగోళ్లకు అనుమతి ఇస్తున్నారు. వారం తర్వాత కేసుల తగ్గుదలపై సమీక్షించి లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.

Tags:    

Similar News