ఏపీలో మరోసారి పెంపుదల… 600 కోట్ల ఆదాయం

ఏపీలో మరోసారి పెట్రోలు, డీజిల్ పై సెస్సును పెంచే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. లీటరుకు రూపాయి చొప్పున పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు [more]

Update: 2020-09-17 06:53 GMT

ఏపీలో మరోసారి పెట్రోలు, డీజిల్ పై సెస్సును పెంచే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. లీటరుకు రూపాయి చొప్పున పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా రాష్ట్రంలో రోడ్ల నిర్మాణానికి వెచ్చించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. ఒక రూపాయి డీజిల్, పెట్రోలో పై సెస్సు పెంచడంతో రాష్ట్ర ప్రభుత్వానికి 600 కోట్లు వస్తాయని అంచానా వేసింది.

Tags:    

Similar News