ఏపీ మంత్రి వర్గ సమావేశం ఈ నెల 18న

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ఈ నెల 18వ తేదీన జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. నివర్ [more]

Update: 2020-12-14 02:13 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ఈ నెల 18వ తేదీన జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. నివర్ తుపాను బాధితులకు నష్టపరిహారం, ఇన్ పుట్ సబ్సిడి వంటి అంశాలను ప్రధానంగా చర్చించనున్నారు. దీంతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికల విషయం, మూడు రాజధానుల అంశం, ఇళ్ల స్థలాల పంపిణీ వంటి అంశాలను కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.

Tags:    

Similar News