Ycp : ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా ఇదే

ఆంధ్రప్రదేశ్ లో శాసనమండలి సభ్యులు పెద్ద సంఖ్యలో పదవులు పొందనున్నారు. మొత్తం 14 స్థానాలకు ఎన్నిక జరగాల్సి ఉంది. ఎమ్మెల్యే కోటా కింద మూడు స్థానాలు, స్థానిక [more]

Update: 2021-11-10 06:09 GMT

ఆంధ్రప్రదేశ్ లో శాసనమండలి సభ్యులు పెద్ద సంఖ్యలో పదవులు పొందనున్నారు. మొత్తం 14 స్థానాలకు ఎన్నిక జరగాల్సి ఉంది. ఎమ్మెల్యే కోటా కింద మూడు స్థానాలు, స్థానిక సంస్థల కోటా కింద 11 మంది మండలి సభ్యుల నియామకం జరగబోతుంది. దీనిపై జగన్ కసరత్తు పూర్తి చేసినట్లు తెలిసింది. 14 మంది అభ్యర్థుల జాబితాను ఒకే సారి ప్రకటించాలని జగన్ భావిస్తున్నారు.

కడప : గోవింద రెడ్డి
శ్రీకాకుళం : పాలవలస విక్రాంత్
విజయనగరం : ఇందుకూరు రఘురాజు
విశాఖపట్నం : వంశీ కృష్ణ శ్రీనివాస్
తూర్పుగోదావరి : అనంత బాబు
గుంటూరు : మర్రి రాజశేఖర్, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
చిత్తూరు : భరత్
కర్నూలు : ఇషాక్
ప్రకాశం : రావి రామనాధం బాబు
కృష్ణా : తలశిల రఘురాం
అనంతపురం : విశ్వేశ్వర్ రెడ్డి

Tags:    

Similar News