Ap high court : మరోసారి ఎదురుదెబ్బ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోసారి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. టీటీడీ పాలకమండలి సభ్యుల నియామకం పై జారీ చేసిన జీవోను సస్పెండ్ చేసింది. 52 మంది ప్రత్యేక ఆహ్వానితుల [more]

Update: 2021-09-22 07:13 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోసారి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. టీటీడీ పాలకమండలి సభ్యుల నియామకం పై జారీ చేసిన జీవోను సస్పెండ్ చేసింది. 52 మంది ప్రత్యేక ఆహ్వానితుల జీవో చెల్లదని పేర్కొంది. ఈ జీవోను కొట్టివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.

Tags:    

Similar News