amit shah : నేడు యూపీలో అమిత్ షా పర్యటన

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేడు ఉత్తర్ ప్రదేశ్ లో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు ఆయన యూపీలో పర్యటిస్తారు. ఈరోజు అమిత్ షా వారణాసి [more]

Update: 2021-11-12 03:38 GMT

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేడు ఉత్తర్ ప్రదేశ్ లో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు ఆయన యూపీలో పర్యటిస్తారు. ఈరోజు అమిత్ షా వారణాసి వెళ్లనున్నారు. బీజేపీ కార్యవర్గ సమావేశంలో అమిత్ షా పాల్గొననున్నారు. బూత్ వాలంటీర్లతో పాటు బీజేపీ సోషల్ మీడియా వాలంటీర్లు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అమిత్ షా వారికి దిశానిర్దేశం చేస్తారు. అనంతరం అజంఘడ్ లోని యూనివర్సిటీకి అమిత్ షా శంకుస్థాపన చేస్తారు. అనంతరం జరిగే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు.

Tags:    

Similar News