ముఖ్యమంత్రి గెహ్లాత్ కు కరోనా పాజిటివ్

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ కు కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో పాజిటివ్ గా నిర్థారణ అయింది. దీంతో అశోక్ గెహ్లాత్ హోం ఐసొలేషన్ [more]

Update: 2021-04-30 01:09 GMT

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ కు కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో పాజిటివ్ గా నిర్థారణ అయింది. దీంతో అశోక్ గెహ్లాత్ హోం ఐసొలేషన్ లో ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా అశోక్ గెహ్లాత్ స్వయంగా వెల్లడించారు. తనను వారం రోజుల నుంచి కలసిన వారందరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని అశోక్ గెహ్లత్ కోరారు. సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్నందున ప్రజలు స్వీయ నియంత్రణను పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News