Achennaidu : అచ్చెన్నాయుడుపై కేసు నమోదు

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంపీ రామ్మోహన్ నాయుడుపై కూడా కేసు నమోదయింది. వీరిద్దరితో పాటు 40 మంది టీడీపీ టెక్కలి [more]

Update: 2021-11-03 05:13 GMT

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంపీ రామ్మోహన్ నాయుడుపై కూడా కేసు నమోదయింది. వీరిద్దరితో పాటు 40 మంది టీడీపీ టెక్కలి నియోజకవర్గం కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న నందిగామలో ఎన్టీఆర్, ఎర్రన్నాయుడు విగ్రహావిష్కరణల సందర్భంగా కోవిడ్ నిబంధనలను పాటించలేదని పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News