గాంధీయే మా దేవుడు

గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొంది తిరిగి వెళ్తున్న సమయంలో తీసిన ఫోటో ఇది. గత వారం రోజుల క్రితం కరోనా బారిన పడి మంచిర్యాలకు చెందిన మహిళ [more]

Update: 2021-04-26 01:25 GMT

గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొంది తిరిగి వెళ్తున్న సమయంలో తీసిన ఫోటో ఇది. గత వారం రోజుల క్రితం కరోనా బారిన పడి మంచిర్యాలకు చెందిన మహిళ గాంధీ ఆస్పత్రికి వచ్చారు. గాంధీ ఆసుపత్రి లో వారం రోజుల పాటు చికిత్స తీసుకున్నారు . పూర్తిగా ఆరోగ్యం కోల్పోవడంతో గాంధీ ఆస్పత్రి సిబ్బంది మహిళను డిశ్చార్జ్ చేశారు . దీంతో గాంధీ ఆస్పత్రి నుంచి వెళ్తూ వెళ్తూ గేటు ముందట మొక్కుతున్న దృశ్యాలు ఆసుపత్రికి దృశ్యం వైరల్ గా మారింది. గాంధీ ఆసుపత్రి వైద్యులను దేవుళ్లతో పోల్చి తన సొంత గ్రామమైన మంచిర్యాలకు వెళ్ళిపోయింది.

వైద్య సిబ్బంది సేవలను….

ఈ ఫోటో గాంధీ దవాఖానా దగ్గర తీసింది. ఆదివారం ఉదయం నుంచి వైరలవుతోంది. గాంధీ దవాఖానా గత ఏడాదికాలంగా వేలాది మందిని కోవిడ్ కోరలనుంచి బయటకు తెచ్చిన దేవుళ్లు ఉండే చోటు. అందుకే అక్కడ చికిత్స పొంది పునర్జన్మ పొందిన ఆ తల్లి, అందులోని దేవుళ్లకు మొక్కులు చెల్లించుకుటోంది. గాంధీ సూపరింటెండెంట్ డా. రాజారావు ఈ ఏడాది కాలంలో ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నారు. . అలాగే మెడికల్ పారామెడికల్ పారిశుద్ధ్య సిబ్బంది కూడా. అందరికీ అందుబాటులో ఉంటున్నారు.

Tags:    

Similar News