బ్రేకింగ్ : ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి

నల్లగొండ జల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళుతున్న ఆటోను టిప్పర్ ఢీకొనడంతో తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. పీఏ పల్లి మండలం అంగడిపేటలో [more]

Update: 2021-01-21 13:48 GMT

నల్లగొండ జల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళుతున్న ఆటోను టిప్పర్ ఢీకొనడంతో తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. పీఏ పల్లి మండలం అంగడిపేటలో ఈ ఘటన జరిగింది. మృతులంతా చింతబావికి చెందిన కూలీలుగా గుర్తించారు. పనులకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News