గీతంపై ఈడీకి ప్రజాసంఘాల ఫిర్యాదు

గీతం యూనివర్సిటీపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు ప్రజాసంఘాలు ఫిర్యాదు చేశాయి. ఎంసీఐ నిబంధనలకు విరుద్ధంగా గీతం యాజమాన్యం వ్యవహరించిందని ప్రజా సంఘాలు తమ ఫిర్యాదులో [more]

Update: 2020-10-28 06:47 GMT

గీతం యూనివర్సిటీపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు ప్రజాసంఘాలు ఫిర్యాదు చేశాయి. ఎంసీఐ నిబంధనలకు విరుద్ధంగా గీతం యాజమాన్యం వ్యవహరించిందని ప్రజా సంఘాలు తమ ఫిర్యాదులో పేర్కొన్నాయి. అనుమతుల విషయంలో ఎంసీఐని తప్పుదోవ పట్టించాయని పేర్కొన్నాయి. బ్యాంకు రుణాలు, విదేశీ విరాళాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని, గీతం యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాయి.

Tags:    

Similar News