Big Breaking : టీడీపీ లిస్ట్ విడుదల.. గంటాకు భీమిలీ టిక్కెట్

తెలుగుదేశం పార్టీ తుది జాబితాను విడుదల చేసింది. లోక్ సభ, శాసనసభకు అభ్యర్థులను ప్రకటించింది.

Update: 2024-03-29 08:30 GMT

తెలుగుదేశం పార్టీ తుది జాబితాను విడుదల చేసింది. లోక్ సభ, శాసనసభకు అభ్యర్థులను ప్రకటించింది. గంటా శ్రీనివాసరావుకు భీమిలీ నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించింది. చీపురుపల్లి నుంచి కళా వెంకట్రావుకు స్థానం కల్పించింది. పాడేరు - వెంకట రమేష్, దర్శి నుంచి జి. లక్ష్మి పోటీ చేయనున్నారు. నాలుగు లోక్‌సభ, తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.


అసెంబ్లీ అభ్యర్థులు

భీమిలీ - గంటా శ్రీనివాసరావు

చీపురుపల్లి - కళా వెంకట్రావు

పాడేరు - వెంకట రమేష్ నాయుడు

దర్శి - గొట్టిపాటి లక్ష్మి

ఆలూరు -వీరభద్రగౌడ్

గుంతకల్ - గుమ్మనూరి జయరాం

అనంతపురం అర్బన్ - దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్

రాజంపేట - సుగవాసి సుబ్రహ్మణ్యం

కదిరి -  కె. వెంకటప్రసాద్



పార్లమెంటు అభ్యర్థులు

అనంతపురం అంబికా లక్ష్మీనారాయణ
కడప - భూపేష్ రెడ్డి
విజయనగం - అప్పలనాయుడు
ఒంగోలు - మాగుంట శ్రీనివాసులు రెడ్డి


Tags:    

Similar News