మహాత్మా గాంధీ రాసిన ఆటోబయోగ్రఫీ "మై ఎక్స్పరిమెంట్స్ విత్ ట్రూత్" 1927లో పబ్లిష్ అయింది. 20వ శతాబ్దాంలో 100 మోస్ట్ ఇంపార్టెంట్ స్పిరిట్చ్యువల్ పుస్తకాల్లో ఒకటిగా నిలిచింది. ఆహారం గురించి 'ది మోరల్ బేసిస్ ఆఫ్ వెజిటేరియనిజం' పేరిట ఓ పుస్తకాన్ని రాశారు గాంధీజీ