ఆ తర్వాత వివరాలన్నింటిని చెక్ చేసుకొని బుకింగ్ను పూర్తి చేసి పాస్ను పొందొచ్చు. ఆలయం కౌంటర్ వద్ద భక్తులు పాస్ను పొందొచ్చు. ఆఫ్లైన్ పాస్లు పొందాలనుకునేవారు ప్రభుత్వ గుర్తింపు కార్డును చూపించి పాస్ను పొందొచ్చని అయోధ్య ఆలయ ట్రస్ట్ వెబ్సైట్ లో తెలిపారు.