Thu Apr 25 2024 19:10:02 GMT+0000 (Coordinated Universal Time)
జేసీపై మంత్రి సంచలన వ్యాఖ్యలు
మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తప్పతాగి మాట్లాడుతున్నట్లుందని మంత్రి శంకరనారాయణ అన్నారు. నోటికొచ్చి మాట్లాడితే ఊరుకునేది లేదని మంత్రి శంకరనారాయణ హెచ్చరించారు. జేసీ కుటుంబం బస్సులు, [more]
మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తప్పతాగి మాట్లాడుతున్నట్లుందని మంత్రి శంకరనారాయణ అన్నారు. నోటికొచ్చి మాట్లాడితే ఊరుకునేది లేదని మంత్రి శంకరనారాయణ హెచ్చరించారు. జేసీ కుటుంబం బస్సులు, [more]
మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తప్పతాగి మాట్లాడుతున్నట్లుందని మంత్రి శంకరనారాయణ అన్నారు. నోటికొచ్చి మాట్లాడితే ఊరుకునేది లేదని మంత్రి శంకరనారాయణ హెచ్చరించారు. జేసీ కుటుంబం బస్సులు, మైనింగ్ విషయంలో ఎంత అవినీతికి పాల్పడిందో అందరికీ తెలుసునని చెప్పారు. ఇలాగే జగన్ గురించి మాట్లాడుతుంటే అనంతపురం ప్రజలు నాలుక తెగకోస్తారని మంత్రి శంకరనారయణ తెలిపారు. దివాకర్ రెడ్డి కుటుంబం కొన్ని ఏళ్లుగా తాడిపత్రిలో ఎన్ని అరాచకాలకు పాల్పడిందో అందరికీ తెలుసునని శంకరానారాయణ అన్నారు.
Next Story