జేసీ దివాకర్ రెడ్డి సోదరులు మరో వివాదంలో చిక్కుకుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జేసీ ట్రావెల్స్ కు చెందిన లారీలను విక్రయించారన్న ఆరోపణలు వచ్చాయి. ఫోర్జరీ డాక్యుమెంట్లతో లారీల విక్రయం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. జేసీ ట్రావెల్స్ కార్యాలయంలోనే ఫోర్జరీ డాక్యెమెంట్లు బయటపడ్డాయి. లారీల విక్రయాల కోసం తాడిపత్రి ఎస్ఐ సంతకాలను ఫోర్జరీ చేశారని పోలీసులు ధృవీకరించారు. నకిలీ పత్రాలతో జేసీ ట్రావెల్స్ కు చెందిన ఆరు లారీలను బెంగళూరు లో విక్రయించినట్లు పోలీసులు కనుగొన్నారు. దీనిపై విచారణ జరుపుతున్నామని, నిందితుల వెనక ఎవరు ఉన్నారన్నది తీలుస్తామని పోలీసులు చెబుతున్నారు. ఫోర్జరీ వ్యవహారం జేసీ బ్రదర్స్ మెడకు చుట్టుకునేలా ఉంది.
Thu May 19 2022 18:45:49 GMT+0000 (Coordinated Universal Time)
మరో వివాదంలో జేసీ బ్రదర్స్
By Ravi Batchali7 Feb 2020 6:46 AM GMT

Ravi Batchali
With twenty five years of experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.Next Story
సంబందిత వార్తలు
తాజా వార్తలు

by Telugupost Network19 May 2022 2:44 PM GMT

by Telugupost Network19 May 2022 1:12 PM GMT

by Telugupost Network19 May 2022 11:43 AM GMT
టాప్ స్టోరీస్

ఆ జిల్లాపై జగన్ స్పెషల్ ఫోకస్.. టీడీపీ కంచుకోటలపై గురి
by C. Sandeep Reddy19 May 2022 8:00 AM GMT

26న హైదరాబాద్కు రానున్న ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఏమిటంటే..!
by Telugupost Network19 May 2022 7:09 AM GMT

జగన్ వస్తున్నారా ? తెలంగాణ నేతల్లో కొత్త అనుమానాలు
by C. Sandeep Reddy19 May 2022 3:59 AM GMT

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వీరే
by Telugupost Network18 May 2022 12:27 PM GMT

హైదరాబాద్ మెట్రో స్టేషన్ లిఫ్ట్ లో మహిళ ముందు యువకుడి పాడు పని
by Telugupost Network18 May 2022 8:42 AM GMT

కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాకిచ్చిన హార్దిక్
by Telugupost Network18 May 2022 8:37 AM GMT