తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ పరోక్షంగా సహకరించుకుంటున్నాయని మంత్రి అనిల్ కుమార్ ఆరోపించారు. వైసీపీ మెజారిటీని తగ్గించేందుకు ఈ మూడు పార్టీలు ఏకమయ్యాయని అనిల్ కుమార్ ఆరోపించారు. కానీ మూడు పార్టీలూ ఏకమయినా తిరుపతిలో వైసీపీ మెజారిటీని ఏమాత్రం తగ్గించలేరని అనిల్ కుమార్ చెప్పారు. చంద్రబాబుకు ఈఎన్నికల ఫలితాలతోనైనా బుద్ధి వస్తుందేమోనని అనుకుంటున్నానన్నారు. కరోనా తీవ్రత కారణంగా జగన్ తిరుపతి పర్యటన ను రద్దు చేసుకుంటే రచ్చ రచ్చ చేస్తన్నారని, అదే పవన్ కల్యాణ్ సిబ్బందికి కరోనా వచ్చిందని హోం క్వారంటైన్ లోకి వెళితే మాత్రం ఎవరూ మాట్లాడటం లేదన్నారు.
Sun May 22 2022 06:41:14 GMT+0000 (Coordinated Universal Time)
ముగ్గురూ కలిసినా మెజారిటీకి ఢోకా లేదు
By Ravi Batchali13 April 2021 1:02 AM GMT
Ravi Batchali
With twenty five years of experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.Next Story
సంబందిత వార్తలు
తాజా వార్తలు

ఉన్మాదిలా చంద్రబాబు.. దమ్ముంటే రాప్తాడులో నాపై పోటీ చేసి గెలువు: ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
by Telugupost Network22 May 2022 5:08 AM GMT

by Telugupost Network21 May 2022 1:54 PM GMT

by Telugupost Network21 May 2022 10:15 AM GMT

by Telugupost Network21 May 2022 8:15 AM GMT
టాప్ స్టోరీస్

పెట్రోల్-డీజిల్ ధరలను భారీగా తగ్గించేసిన కేంద్ర ప్రభుత్వం
by Telugupost Network21 May 2022 1:54 PM GMT

చంద్రబాబు, జగన్ వల్ల కానిది పవన్ వల్ల అవుతుందా ?
by C. Sandeep Reddy21 May 2022 7:28 AM GMT

పొంగులేటిపై కేసీఆర్ కోపానికి కారణమిదేనా ? కావాలనే తొక్కేస్తున్నారా ?
by C. Sandeep Reddy21 May 2022 6:45 AM GMT

దిశ ఎన్కౌంటర్ బూటకం
by Telugupost Network20 May 2022 9:30 AM GMT

తెలంగాణలో బీజేపీ భారీ ఆపరేషన్..! కీలక నేతలతో చర్చలు
by C. Sandeep Reddy20 May 2022 4:55 AM GMT

దేశవ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్న సీఎం కేసీఆర్
by Telugupost Network20 May 2022 3:10 AM GMT